సృష్టి ఫెర్టిలిటీ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్22: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులు డాక్టర్ నమ్రత, కల్యాణి, సంతోష్, నందినిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ప్రధాన నిందితుడు డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్కృష్ణను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున…
