Tag #ED #money laundering case #against Bhimreddy

భీమ్‌రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

– బీనామీల పేర్లతో 20కి పైగా చర, స్థిరాస్తులు – ఆధారాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు గత నెల…