చరిత్రాత్మక మైలురాయిగా ఎర్త్ సైన్సెస్ వర్సిటీ

– అన్వేషణలకు శాస్త్రీయ వేదికగా నిలవనుంది – రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి – ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ శాస్త్రీయ అభివృద్ధి ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…
