అరుణాచల్ ప్రదేశ్లో భూప్రకంపనలు

– రిక్టర్ స్కెల్పై తీవ్రత 5.1గా నమోదు ఇటానగర్,ఆగస్ట్ 6 : అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కెల్పై దాని తీవ్రత 5.1గా నమోదయింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజాము 5.45…
