రాష్ట్రవ్యాప్తంగా ఈగిల్ ఫోర్స్ దాడులు
– గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా – 19మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – 14మందికి గంజాయి పాజిటివ్గా గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: గంజాయి, డ్రగ్స్ వినియోగంపై భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కమిషనరేట్ల పరిధిలో ఈగల్ ఫోర్స్ పలు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ…
