భూదాన్ భూములపై ఈ’ఢీ’

– అమోయ్ విచారణతో వెలుగుమట్ల అక్రమార్కుల్లో వణుకు ఖమ్మం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న భూదాన్ భూముల కుంభకోణం వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ, అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆచార్య వినోబాభావే నాడు పేదల సాగు, గూడు కోసం సేకరించిన పవిత్రమైన భూదాన్ భూములను కొందరు…
