నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

తిరిగి 14న పాఠశాల పునఃప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : స్కూళ్లకు బుధవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా, 3 నుంచి సెలవులు ప్రకటించారు. తిరిగి 14న స్కూళ్లు తెరచుకోనున్నాయి. తెలంగాణ.. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వొచ్చాయి. దసరా, దీపావళి…


