Tag #due to commercial gas price increases #Heavy burden on the common people #Minister Uttam

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో పెను భారం

– కేంద్రంపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని దుయ్యబట్టారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993 అంటే సుమారు…