డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

– ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఎస్వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసి వారి వద్ద కొనుగోలు చేస్తున్న 16మందిని అదుపులోకి…
