ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కు డాక్టర్ వైఎస్ అవార్డు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) కు ‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ కు ఎంపిక చేసినట్టు ‘డాక్టర్ వైఎస్ఆర్ అండ్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్…
