సమ్మిట్ విజయవంతంపై సీఎంకు నోరి అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఈ సమ్మిట్ చరిత్రాత్మక విజయం సాధించిందని, రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
