Tag #doubts #Senior IAS Rizvi #VRS #BJP Lakshman

ఐఏఎస్‌ రిజ్వీ వీఆర్‌ఎస్‌పై అనుమానాలు

– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడులక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ వీఆర్‌ఎస్‌ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎన్నో అనుమానాలకు తావిస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన ఎందుకు వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సి…