ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు తావులేదు..

ఏ చిన్న పొరపాటు జరిగిన ఉపేక్షించబోం.. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణలతో నవశకానికి శ్రీకారం అదనపు ఎమ్మార్వోల నియామకం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : : ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని…
