ఇక పైలెట్లకూ డోపింగ్ టెస్ట్లు
– మాదక ద్రవ్యాలు వినియోగంచకుండా ఆంక్షలు – టెస్ట్ వ్యవహారాలను పరిశీలిస్తున్న డిజిసి – కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూదిల్లీ, ఆగస్టు 25 : ఇకపై ఏడాదికి ఒక్కసారైనా విమాన పైలట్లకు డోప్ టెస్టులునిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పైలట్లు మాదకద్రవ్యాల,…
