భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడొద్దు

– ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించండి – ట్రాఫిక్ విభాగం అధికారులతో డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, మే 2: వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతోపాటు భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడకూడదని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
