సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు
– టెక్ మహింద్రా సంస్థపై ఉద్యోగిని ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపై మహిళా సాప్ట్వేర్ ఉద్యోగిని భావన దుండిగల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా తాను, అనంతరం తన చిన్నారి ఆరోగ్యం బాగోలేక సెలవులు తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా సంస్థ ఉద్యోగం…
