Tag #Discussion with legal experts #on Kaleshwaram #Minister Uttam

కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చ

– తదుపరి కార్యాచరణపై స‌బ్ క‌మిటీలో నిర్ణయం – మంత్రి ఉత్తమ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్23: కాళేశ్వరం అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రుల సబ్కమిటీ వేసుకుని.. చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వ్యవహారం పై…