నాలుగోసారి..

– పెట్రోల్పై రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంపు న్యూదిల్లీ, మే 25: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు తాజా ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్పై రూ.2.61, డీజిల్పై రూ.2.71 పెంచినట్లు వెల్లడించాయి. ఈ సవరించిన ధరలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా…
