Tag #Dialysis patients # increased pensions # congress govt

డయాలసిస్‌ పేషెంట్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత

ఒక్క నెలలోనే 4021 మంది లబ్దిదారుల ఎంపిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: డయాలసిస్‌ పేషెంట్ల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో…