తదుపరి ఆర్మీ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్

-కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ న్యూదిల్లీ, జూన్ 13: ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెప్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది జూన్…
