భారత నూతన ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేథ్

-బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ న్యూదిల్లీ, జూన్ 30: భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు. ఆర్మోర్డ్ కార్పస్ విభాగం నుంచి ఆర్మీ…
