Tag #Dharna #led by bjp MLCs #on behalf of retired employees

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తక్షణం చెల్లించాలి

– బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా మంగళవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాకు పెద్ద…