ధర్మపురి ఆలయ సమగ్రాభివృద్ధి
– గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు – ఆలయ మాస్టర్ ప్లాన్ రివ్యూ సమావేశం – పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి…
