రేపటినుంచి ధనీ హుజూర్ స్వామీజీ పవిత్ర భండారా ఉత్సవం
దయాల్బాగ్ (ఆగ్రా), సెప్టెంబర్ 3: రాధాస్వామి మత ప్రవర్తకులు, మొదటి సంత్ సత్గురువు అయిన పూరన్ ధనీ హుజూర్ స్వామీజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుక్రవారం జన్మాష్టమిని పురస్కరించుకొని పవిత్ర భండారా ఉత్సవాన్ని ఆగ్రాలోని దయాల్బాగ్ లో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్టు మీడియా అధికారి జితేంద్ర కాంత్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్ స్వామీజీ మహారాజ్…
