త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

– మూడో రోజుకు సరస్వతి అంత్య పుష్కరాలు – మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద పుణ్యస్నానం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 23 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరానికి భక్తులు భారీ సంఖ్యలో…
