2027 డిసెంబరుకు దేవాదుల పూర్తి

– 38.16 టీఎంసీలతో 5.57 లక్షల ఎకరాలకు నీరు – రూ.6,016 కోట్లతో ప్రారంభం.. సవరించిన అంచనాలతో రూ.18,400 కోట్లు – ఇప్పటివరకు ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ.14,422 కోట్లు – ఇప్పటికే 87.70 శాతం పనులు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : రాష్ట్ర…
