డ్యుయిష్ బోర్స్ జీసీసీతో వెయ్యిమందికి ఉద్యోగాలు

– సీఎం రేవంత్తో జర్మనీ కాన్సుల్ జనరల్ బృందం భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: డ్యుయిష్ బోర్స్ (Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ని హైదరాబాద్లో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు జర్మనీ…
