మృత్యు విహంగం..!

-అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం – 242 మంది మృతి – టేకాఫ్ అయిన క్షణాల్లోనే ప్రమాదం -జనావాసాలపై పడిన విమానం – మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అహమ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 ఘోర ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం రన్వే23 నుంచి సరిగ్గా మధ్యాహ్నం 1.39…
