నెహ్రూ నిర్ణయాలతోనే ప్రపంచ స్థాయికి భారత ఖ్యాతి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్ లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూతోనే భారత ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో చాచా నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.…




