10 థీమ్లపై శాఖల వారీగా కార్యక్రమాలు
– ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలు అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా 10 థీమ్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి…
