ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు

– రీకౌంట్ కోరితే బీజేపీ మద్దుతుదారులపై దాష్టీకమా? ` అదే బీఆర్ఎస్ అభ్యర్థికి బహిరంగంగా రక్షణా.. – పైడిపల్లెలో పరిణామాలపై బీజేపీ చీఫ్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: వెల్గటూరు మండలం పైడిపల్లె గ్రామంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు…
