తిరునల్వేలి గ్యాంగ్రేప్ కేసులో దోషికి ఉరి శిక్ష
– సంచలన తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు తిరునల్వేలి, సెప్టెంబర్ 8 : మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తమిళనాడులోని తిరునల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఒక దోషికి మరణశిక్ష విధిస్తూ, మరో ఇద్దరికి కఠిన కారాగార శిక్షలను ఖరారు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.…
