కారులో మహిళ మృతదేహం లభ్యం

– మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తింపు హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీని…
