దండకారణ్యం ఓ విఫల ప్రయోగం!?

“సాయుధ పోరాట పంధా ఎంచుకున్న పీపుల్స్ వార్, బీహార్ యం సి సి తో కలిసి 2007లో మావోయిస్టు పార్టీగా మార్పు చెందింది. తెలంగాణా క్యాడరే దండకారణ్యంలో మావోయిస్టు సిద్దాంతం అమలుకు పూనుకున్నారు. వ్యూహాత్మకంగా అటవీ ప్రాంతం కావడం,మూలవాసీ మూలాలు ఉన్న గిరిజన ప్రజల్లో పట్టు సాధించడం వలన ఉద్యమం తొలిదశలో విస్తరణ వేగంగానే జరిగింది.…

