విద్యుత్ రంగంలో దేశానికి దిక్సూచి కావాలి

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెంపు పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇందుకు ప్రభుత్వం…
