మాఫియాపై సైబరాబాద్ పోలీస్ కొరడా

– రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం – 154 మంది అరెస్ట్ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 23: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎస్వోటీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో …
