వైటీడీఏ ఎక్స్అఫీషియో సభ్యుడిగా సీఎస్

– ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం(వైటీడీఏ) ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) భవానీశంకర్ ఆయనతో ప్రమాణ…
