Tag #Cruiser collides lorry # 5 spot dead #Karnataka

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

– లారీని ఢీకొన్న క్రూజర్.. ఐదుగురు దుర్మరణం బెంగళూరు, మే 23: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై…