డిప్యూటీ సీఎం భట్టిని కలుసుకున్న క్రికెటర్ అరుంధతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఉమెన్ వరల్డ్ కప్ -2025 పోటీలలో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆమె తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రికెటర్ అరుంధతి రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో…
