సిపిఎం దిగ్గజనేత సీతారాం ఏచూరీ కన్నుమూత

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో కన్నుమూత సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్ బ్యూరో పిఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం… న్యూ దిల్లీ, సెప్టెంబర్ 12 : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా దిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో…
