తప్పులను కప్పిపుచ్చుకునే యత్నం

– సిఎం రేవంత్పై ఎంపీ అర్వింద్ ఫైర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్9: సిఎం రేవంత్ రెడ్డి బీసీ రాజకీయాలను ఉపయోగించి దద్దమ్మ పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఒక విధంగా మాటలు చెప్పి, తర్వాత మరో విధంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డికి కొత్త విషయమే కాదు…
