రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

– వరంగల్ జిల్లా పాపయ్యపేట వాసులుగా గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: మేడ్చెల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు.…
