Tag #Container collided wqith Truck #13 passengers died #in Maharashtra

ట్రక్కును ఢీకొన్న కంటైనర్.. 13మంది మృతి

– మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ముంబై, మే 18 : మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందందతో వెళుతున్న ట్రక్కును కంటైనర్ ఢీకొనడంతో 13మంది దుర్మరణం చెందారు. ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా…