Tag #Conspiracy #to shrink schools #TRS Chief Kavita

రాష్ట్రంలో పాఠశాలలను కుదించే కుట్ర

– సిఎం రేవంత్‌ ‌తీరుపై మండిపడ్డ కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించిన సమీకృత పాఠశాలలు నిర్ణయంపై టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కె.కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 పాఠశాలలను 4,000కు కుదించనున్నట్లు సిఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను,…