సభను అడ్డుకోవడానికి ఫామ్ మౌజ్లో కుట్ర

– వెయ్యి రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు వివరించడమే సభ లక్ష్యం – మూడు రోజులు సభ జరగకుండా అడ్డుకున్నారు – ప్రజాప్రతినిధులను దూషించారు – అధికారులపై అనుచితంగా ప్రవర్తించారు – దళితులు నడిచిన నేలను శుద్ధిచేసి అవమానించారు – జరిగిన సంఘటనలపై విచారణ – సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10…
