పరిశ్రమలతో విద్యార్థుల కనెక్ట్

– జాబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి వివేక్ మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలకు విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్ ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో…
