ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం

– కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలి – రెండున్నరేళ్ల పాలనలో మారని రైతుల రాత – మిల్లులు, దళారీల చేతుల్లో నలిగిపోతున్న రైతులు – ఉచిత బియ్యం వ్యయంలో 72% పైగా భరిస్తున్న కేంద్రం- – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర మే 30 : రాష్ట్రంలో ‘మార్పు’…
