వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ప్రజా వంచనే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న వెయ్యి రోజుల పాలన ప్రజా పాలన కాదని, అది ముమ్మాటికీ ప్రజా వంచన పాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం…
