Tag Congress

తెలంగాణలో సర్వేలు ఏం చెబుతున్నాయి

  ఒకవేళ బిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి తప్పకుండా బిఆర్‌ఎస్‌కు సహకరిస్తుందంటున్నారు. ఫలితంగా రేపు జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ బిజెపికి సహరించే రీతిలోనే ఈ పార్టీలమధ్య అవగాహన ఉందని వాదిస్తోంది కాంగ్రెస్‌. దానికి తగినట్లు ఏబిపి సి వోటర్‌ సర్వేకూడా బిఆర్‌ఎస్‌కు ఈసారి 43 నుంచి 55 స్థానాలవరకే రానున్నట్లు…

కర్ణాటక ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌

కర్ణాటక  ముఖ్యమంత్రి గా  సిద్ధరామయ్య , ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది.కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా కూడా  డీకే శివకుమార్ కొనసాగనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆరు రోజుల ప్రతిష్టంభన తర్వాత, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం, మే 18, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డారు, సమకాలీనుడైన…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం..

పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం..   యువతకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు.…

కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి*

  Name(required) Email(required) Website Message Submit *ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం *నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే ప్రైవేటీకరణను నిలిపివేస్తాం

2000 మంది నిరుద్యోగులతో రాహుల్‌ ‌భేటీ 36వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర బెంగళూరు, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా 36వ రోజు బుధవారం కర్ణాటక నలుమూలల నుంచి వొచ్చిన 2000 మంది నిరుద్యోగ యువకులతో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ భేటీ అయ్యారు. వారితో…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…

నాయకత్వ మార్పును కోరుకుంటున్న కాంగ్రెస్‌

‌వృద్ధ కాంగ్రెస్‌ ‌పార్టీ మరి కొద్ది సంవత్సరాల్లో పూర్తిగా కనుమరుగు అవుతుందా ? ఇదే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చగా మారింది. దశాబ్ధాల కాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారడమే ఈ అనుమానానికి కారణమవుతున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక) ఫలితాలను పరిశీలించినప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ తన…