కన్నుపొడుచుకున్నా కానరాని కాంతిరేఖ
“కెసిఆర్ క్రియాశీలత, రాష్ట్ర రాజకీయాలను ప్రజాసమస్యల వైపు మళ్లిస్తుందని, గట్టి ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామికతను పెంచుతుందని ఆశించినవాళ్లకు, అనంతర సన్నివేశం నిరాశనే కలిగించింది. రాష్ట్ర కాంగ్రెస్ కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, తీవ్రంగా మాట్లాడడమే తగిన స్పందన అనుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే, తన పదవికి ఏ మాత్రం తగని భాషను, వ్యక్తీకరణను…

